తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
By : Surendra Nalamati
Update: 2025-01-31 03:44 GMT
ఉ 11 గంటలకు చైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో సమావేశం
ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లు పై సమీక్ష
రథసప్తమి నాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు
2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా..