తిరుమలలో వైభవంగా మొదలైన రథసప్తమి ఉత్సవాలు

Update: 2025-02-04 03:09 GMT

సూర్యజయంతి సందర్భంగా

సప్తవాహనాలపై ఊరేగనున్న శ్రీవారు

మొదటగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న మలయప్పస్వామి

వాయువ్య దిశ ( మేదరమిట్ట మూల) లో వాహనాన్ని నిలపనున్న టీటీడీ

సూర్యోదయం అనంతరం సూర్య కిరణాలు తాకిన వెంటనే ప్రత్యేక హారతి, నివేదన అనంతరం 6:38 నిమిషాలకు తిరిగి

వాహనసేవ ప్రారంభం

*ఉ 8 గంటలకు చిన్నశేష, ఉ‌ 10 గంటలకు గరుడవాహనం పై దర్శనమివ్వనున్న శ్రీవారు.*

Tags:    

Similar News