నేడు తిరుపతిలో దక్షిణాది రాష్టాల డీజీపీల సమావేశం.
By : Surendra Nalamati
Update: 2025-02-18 06:30 GMT
నేడు తిరుపతిలో దక్షిణాది రాష్టాల డీజీపీల సమావేశం.దేశంలో తీవ్ర వాదం, నక్సలిజం, అంతర్రాష్ట్ర వివాదాలు, ఎర్రచందనం సహా ఇతర అంతర్రాష్ట్ర నేరాలపై సమీక్ష.
హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల డీజీపీలు, ఇతర అధికారులు..