ఆరోగ్యం యోగతోనే సాధ్యం అంటున్న పి వీ సింధు

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పి వీ సింధు;

Update: 2025-06-21 13:46 GMT

ప్రముఖ అంత్రజాతీయ క్రీడాకారిణి ఆంధ్రలో విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అయినా సింహాచలం చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు, యోగాంధ్ర లో భాగంగా విశాఖ చేరుకున్న సింధు,కార్యక్రమం అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి దర్శన పూజ ఎర్పాట్లు చేసారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పి వీ సింధుఆరోగ్యం యోగతోనే సాధ్యం అంటున్న పి వీ సింధుఅనంతరం ఆమె యోగ అనేది మన జీవితంలో ఒక భాగం గా అలవరచుకోవాలి అని అన్నారు.యోగ ఆరోగ్యంతో మంచి క్రీడా స్ఫూర్తిని కల్గిస్తుంది అన్నారు.తను ప్రతిరోజు క్రమం తప్పకుండ యోగ చేస్తాను అని,తను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి యోగ కూడా ఒక కారణం అని చెప్పుకువచ్చారు సింధు.

Tags:    

Similar News