తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు

ABN రాధాకృష్ణను వదలని ఫోన్ ట్యాపింగ్, విచారణకు హాజరు కావాలి అని సిట్ ఆదేశం;

Update: 2025-06-25 13:50 GMT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది,పార్టీ నాయకులూ వారి కుటంబ సభ్యులు ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు సిట్ బృందం తెలియచేసింది.బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఈ ట్యాపింగ్ కేసులలో ఇప్పటికే పలువురుల్ని విచారించింది ప్రత్యేక బృందం.

ఈ ఫోన్ ట్యాపింగ్ మీడియా మరియు పత్రిక ప్రముఖుల్ని కూడా వదలనట్టు గా కనిపిస్తుంది,ఇప్పుడు మొదటి సరిగా

ABN ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల చైర్మన్ రాధాకృష్ణ ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు.విచారణకు రావాలని రాధాకృష్ణకు సూచించారు, నోటీసులు పంపిస్తే..వీలును బట్టి వచ్చి వాంగ్మూలం ఇస్తానని సిట్ అధికారులకు చెప్పిన రాధాకృష్ణ

Tags:    

Similar News