అంతరిక్ష యాత్రకు పయనం అవుతున్న తెలుగు అమ్మాయి

భారతదేశం గర్వించే విధంగా ప్రపంచ దేశాలలు మనవైపు చూసేలా మన యువత సాధిస్తున్న ఘనత విజయాలు మనకు తెలుసు.ఇప్పుడు అటువంటిదే మరోసారి జరిగింది,ఈ సారి అ విజయం మన సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాలకి దక్కింది.
మొట్టమొదటి సరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గోదావరి జిల్లా అమ్మాయి విజయం సాధించింది,ఈసారి యాకం అంతరిక్షనికి వెళ్లే అవకాసాని చేయిచికించుకుంది.ఇది మన తెలుగుజాతి గర్వించే విషయం.ప్రపంచ దేశాలు ఆంధ్రరాష్ట్రం వైపు చూసే విధంగా చేస్తుంది ఈ గోదారి అమ్మాయి.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహాన్వి అంతరిక్షం లోకి వెళ్లే అరుదైన అవకాశాన్ని దకించుకున్నది.అతి చిన్న వయసులో 23 సవత్సరాలలో 2029 న స్పేస్ లోకి వెళ్ళడానికి అర్హత సాధించారు.US కు చెందిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఒక వ్యోమగావిగా ఆమె ఎంపికఅయ్యారు'ఈ యాత్రలో భాగంగా జాహ్నవి 5 గంటల పాటు స్పేస్ లో ఉండబోతున్నారు.దీని కోసం ఆమె వివిధ దేశాలలో ట్రైనింగ్ తీసుకోనున్నారు.
Tags
-
Home
-
Menu