ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎంపిక

X
విజయవాడ బీజేపీ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్న మాధవ్
ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది, అధ్యక్ష పదవికి మాజి ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు పి వీ ఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న ఆయన.. గతంలో మంత్రివర్గ భాజపా ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్, బీజేవైయమ్ ల లో బాధ్యతలు నిర్వహించారు,మాధవ్. ఈయన తండ్రి చలపతి రెండుసార్లు ఎమ్మెల్సీగా పదవులు చేసారు.అధ్యక్ష పదవికి మాధవ్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయన్నునారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
Next Story
-
Home
-
Menu