ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులు

X
ఎల్ బి నగర్ లో ఏనుగు దంతాలు పట్టుకున్న పోలీసులు
శేషాచలం అడవుల్లోనుండి ఏనుగుల దంతాలు దొంగలించి అక్రమ రవాణా చేస్తున్న పాత నేరస్థుడను ఎల్ బి నగర్ జోన్ ఎస్ ఓ టి పోలీస్ లు పట్టుకున్నారు. అందులో ఒకరు పరారు అవ్వగా ఒక్కర్ని అరెస్ట్ చేసారు.వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ కి చెందిన పాత నేరస్థులుగా గుర్తించారు.రేకులకుంట ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు,పరారీలో మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డిగా గుర్తించారు.
గతం లో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అరెస్ట్ అయి జైలు కి వెళ్ళిన నిందితుడు ప్రసాద్,పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు ఏనుగు దంతాల విలువ బహిరంగ మార్కెట్ లో 3 కోట్లు వరకు ఉంటుంది అని చెపుతున్నారు.
Next Story
-
Home
-
Menu