ప్రజాభవన్కు సీఎం రేవంత్రెడ్డి
By : Surendra Nalamati
Update: 2025-02-22 07:03 GMT
ప్రజాభవన్కు సీఎం రేవంత్రెడ్డి
బీసీ నేతలతో సమావేశంకానున్న సీఎం రేవంత్రెడ్డి
పాల్గొననున్న మహేష్కుమార్గౌడ్, బీసీ నేతలు
మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్న రేవంత్