సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ A 2
సేవరాజకీయాలే ముఖ్యంగా వై ఎస్ ఆర్ పార్టీ;
ఇటీవల సతేనపల్లి ,కర్రపాడులో చోటుచేసుకున్న విశాద సంఘటన వై ఎస్ ఆర్ పార్టీ అరాచకత్వానికి మరొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.అనుమతి లేని రోడ్డుషో చేస్తూ పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి నిర్వహించిన రోడ్డుషోలో ఒకవ్యక్తి మరణానికి కారణం అయ్యారు.
వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య వైసీపీ అధ్యక్షుడు కారు కిందపడి చనిపోవటం విచారకరం.మానవత్వం కూడా లేకుండా సదరు కార్యకర్తను అంబులెన్సు కూడా పిలవకుండా పక్కకు లాగి వదిలి వెళ్ళిపోవటం,మరోసరి వైసీపీ అరాచకాన్ని నిరూపించింది.జగన్కు మానవత్వం లేదని మరోసారి నిరూపితం అయింది.సింగయ్యా మరణాన్ని జగన్ కు చుట్టాలి అని చుస్తునారు అని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.సింగయ్య జగన్ కారు క్రింద పడలేదు అని ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన మీడియాలో వచ్చిన వీడియో క్లిప్ లో నిజం నిరూపితం అయింది.
వైసీపీ కార్యకర్త సింగయ్య కారు క్రింద పడి నలిగిపోవటం వీడియో ఫ్యూటేజ్ సేకరించిన పోలీసులు జగన్ కార్ డ్రైవర్ రమణ రెడ్డిని A -1 గాను కార్ లో ఉండి రోడ్డుషో చేస్తున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని A -2 గాను,కార్ రెజిస్ట్రేషన్ అయి ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ని A -3 గాను కేసు నమోదు చేసారు.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూర్ లో ఉన్నారు,డ్రైవర్ రమణా రెడ్డి ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసారు.తప్పును కప్పిపుచ్చడానికి ఇప్పటికే వైసీపీ నాయకులు సింగయ్య కుటుంబానికి పదిలక్షలు ఇస్తామని ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల సతేనపల్లి ,కర్రపాడులో చోటుచేసుకున్న విశాద సంఘటన వై ఎస్ ఆర్ పార్టీ అరాచకత్వానికి మరొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.అనుమతి లేని రోడ్డుషో చేస్తూ పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి నిర్వహించిన రోడ్డుషోలో ఒకవ్యక్తి మరణానికి కారణం అయ్యారు.
వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య వైసీపీ అధ్యక్షుడు కారు కిందపడి చనిపోవటం విచారకరం.మానవత్వం కూడా లేకుండా సదరు కార్యకర్తను అంబులెన్సు కూడా పిలవకుండా పక్కకు లాగి వదిలి వెళ్ళిపోవటం,మరోసరి వైసీపీ అరాచకాన్ని నిరూపించింది.జగన్కు మానవత్వం లేదని మరోసారి నిరూపితం అయింది.సింగయ్యా మరణాన్ని జగన్ కు చుట్టాలి అని చుస్తునారు అని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.సింగయ్య జగన్ కారు క్రింద పడలేదు అని ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన మీడియాలో వచ్చిన వీడియో క్లిప్ లో నిజం నిరూపితం అయింది.
వైసీపీ కార్యకర్త సింగయ్య కారు క్రింద పడి నలిగిపోవటం వీడియో ఫ్యూటేజ్ సేకరించిన పోలీసులు జగన్ కార్ డ్రైవర్ రమణ రెడ్డిని A -1 గాను కార్ లో ఉండి రోడ్డుషో చేస్తున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని A -2 గాను,కార్ రెజిస్ట్రేషన్ అయి ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ని A -3 గాను కేసు నమోదు చేసారు.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూర్ లో ఉన్నారు,డ్రైవర్ రమణా రెడ్డి ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసారు.తప్పును కప్పిపుచ్చడానికి ఇప్పటికే వైసీపీ నాయకులు సింగయ్య కుటుంబానికి పదిలక్షలు ఇస్తామని ప్రయత్నిస్తున్నారు.